సంగారెడ్డి వెల్వేస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ నిర్వహించిన వైద్యులు.

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గంలోని మండల పరిధిలో నీ నస్తీపూర్ గ్రామంలో శనివారం నాడు సంగారెడ్డి వెల్వేస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితత్వం నిర్వహించారు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వరిగుంతం కృష్ణ మాట్లాడుతూ ఈ యొక్క క్యాంపులో సుమారు 200 మందిపైగా పాల్గొని వివిధ రోగులకు ఈసీజీ షుగర్ బిపి తదితర వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది వారు తెలుసా వెల్వేస్ హాస్పిటల్ అన్ని సౌకర్యాలతో కలిగి ఉంది ప్రతి పేదవాడు వైద్యం చేయించుకునే విధంగా ఉంటుందని ఆయన అన్నారు సమస్యలు ఉన్నవారికి సంగారెడ్డి లోని కావాల్సిన ట్రీట్మెంట్ అందిస్తారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో హత్నూర మండల్ ఎంపీడీవో శంకర్ ఎంపీఓ ఈసు పంచాయతీ కార్యదర్శి యాదయ్య ఫీల్డ్ అసిస్టెంట్ సాయిలు హాస్పిటల్ సిబ్బంది కార్తీక్ దాసు శిరీష ప్రభుదాస్ రోహిత్ కాజా దంతాలు  హాస్పిటల్ సిబ్బంది కార్తీక్ దాసు శిరీష ప్రభుదాస్ రోహిత్ కాజా తదితరులు పాల్గొన్నారు

.