ఎంపీ అరవింద్ ను పరామర్శించిన రాష్ట్ర ఐఎంఏ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ అనూప్ రావు, కోరుట్ల ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్ రేగొండ రాజేష్

తెలంగాణ ప్రభ (కోరుట్ల):ఇటీవల మరణించిన డి శ్రీనివాస్ వారి కుమారుడైన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ను మంగళవారం నిజామాబాద్ లో  పరామర్శించారు.

.