తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండల కేంద్రంలోని ఓటు వేయటానికి వచ్చిన వృద్ధురాలు శ్రీ గంధం గిరిమవ్వ 21వ బూత్ లో ఆవరణలో సృహ తప్పి పడిపోయి అక్కడికి అక్కడే ఆమె మృతి చెందింది అని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండల కేంద్రంలోని ఓటు వేయటానికి వచ్చిన వృద్ధురాలు శ్రీ గంధం గిరిమవ్వ 21వ బూత్ లో ఆవరణలో సృహ తప్పి పడిపోయి అక్కడికి అక్కడే ఆమె మృతి చెందింది అని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.