తెలంగాణ ప్రభ( కొనరావుపేట): కోనారావు పేట మండలం కొలనూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం నెంబర్ 259 లో గురువారం జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కు మాత్రమే కాదని బాధ్యతగా ప్రతి ఓటరు వినియోగించుకోవాలని కోరారు.
